మల్లన్న ఆలయ ఛైర్మన్ యాదవులకే ఇవ్వాలి

54பார்த்தது
మల్లన్న ఆలయ ఛైర్మన్ యాదవులకే ఇవ్వాలి
పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల మల్లిఖార్జున స్వామి ఛైర్మన్ పదవి తిరిగి యాదవులకే ఇవ్వాలని అఖిలభారత యాదవ మహాసభ నాయకులు కోరారు. శనివారం మల్లన్న సన్నిధిలో ఆలయ చైర్మన్ మేకల మల్లేశంతో కలిసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేన రాజేందర్ యాదవ ఆద్వర్యంలో ఎమ్మెల్యే విజయరమణరావుకు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி