కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

80பார்த்தது
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
కాంట్రాక్టు, నాన్ పర్మినెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు, సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల జీవోలను సవరించి నెలకు రూ. 26 వేలు నిర్ణయించాలని జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி