ప్రజాస్వామ్య దిశగా ప్రజాపాలన: నేరెళ్ల శారద

59பார்த்தது
ప్రజాస్వామ్య దిశగా ప్రజాపాలన: నేరెళ్ల శారద
రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం దిశగా హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కాన్ సింగ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி