భూ సేకరణలో అభ్యంతరాలంటే పరిష్కరించాలి

61பார்த்தது
భూ సేకరణలో అభ్యంతరాలంటే పరిష్కరించాలి
రామగిరి మండలం సుందిళ్లలో మంగళవారం సింగరేణి భూసేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. సింగరేణి కోసం ఆర్జి1లో 49 ఎకరాల పట్టా భూమి సేకరించాల్సి ఉందని, గ్రామంలో 269 ఎకరాల ప్రభుత్వ సింగరేణికు లిజ్ ఇచ్చామన్నారు. ఎంజాయ్మెంట్ సర్వే క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా నిర్వహించి, ఫలితాలు నోటీస్ బోర్డుపై అంటించాలని, అభ్యంతరాలంటే పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி