విధులను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

82பார்த்தது
విధులను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్
అధికారులకు ప్రభుత్వం కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జూలపల్లి మండలం కాచాపూర్ ప్రాథమిక పాఠశాల, తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ స్వర్ణ, ఎంపీడీవో పద్మజ, మండల ప్రత్యేక అధికారి శంకర్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி