మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

53பார்த்தது
మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
మాదిగలకు జనాభా ప్రాతిపదికన 12శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాదిగ జెఎసి వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి కోరారు. 12 శాతం రిజర్వేషన్లు సాధన కోసం చేపడుతున్న మేలుకొలుపు యాత్ర శనివారం పెద్దపల్లికి చేరుకోగా ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. యువజన కాంగ్రెస్ మాజీ జాతీయ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్, పాపయ్య, బొంకూరి అవినాష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி