బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం

55பார்த்தது
శంకరపట్నం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందిచాలని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా ప్ర. కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, అధికార ప్రతినిధి అలివేలుసమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி