పోచంపల్లి కార్యదర్శి వీడ్కోలు కార్యక్రమం

58பார்த்தது
మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో, గ్రామ కార్యదర్శి కన్యాకుమారి వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శాలువాలతో సన్మానించి స్వీట్లు పంచుకొని వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి కన్యాకుమారి పోచంపల్లి గ్రామంలో తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో గ్రామపంచాయతీ సిబ్బందికి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி