గ్రామస్తులు ఇంటి నుండి బయటకు రావద్దు

76பார்த்தது
గ్రామస్తులు ఇంటి నుండి బయటకు రావద్దు
శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైనే నమోదు అయ్యాయి. గ్రామస్తులు 11 గంటల లోపే పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవాలని లేదంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వీలైనంతవరకు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని గ్రామ ప్రత్యేక అధికారి నల్ల శ్రీవాణి, సూచించారు. అస్వస్థతకు గురైతే గ్రామపంచాయతీలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని కార్యదర్శి తణుకు స్వప్న తెలియజేశారు.

தொடர்புடைய செய்தி