గౌడ సంఘం అధ్యక్షునిగా గుర్రం శ్రీనివాస్ గౌడ్

84பார்த்தது
గౌడ సంఘం అధ్యక్షునిగా గుర్రం శ్రీనివాస్ గౌడ్
శంకరపట్నం మండలం కరీంపేట గ్రామ గౌడ సంఘం అధ్యక్షునిగా గుర్రం శ్రీనివాస్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద గౌడ సంఘ సభ్యులు సమావేశమై నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. కాగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను గౌడ సంఘ అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సంఘ అభివృద్ధికి పాటుపడతాడని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி