గద్దపాక పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి

66பார்த்தது
శంకరపట్నం మండలం గద్దపాక ఉన్నత పాఠశాల బుధవారం జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సందర్శించారు. ఈ పాఠశాలలో 11మంది విద్యార్థులు ఏడుగురు ఉపాధ్యాయులుఉన్నారు. ఈ పాఠశాలను సందర్శించిన ఆయన పాఠశాలలో పలు సమస్యలపై ఆరా తీశారు. పాటశాలలో విద్యార్ధుల సంఖ్య పై హజరు శాతం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు స్థానికులతో పాటు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி