పోచంపల్లిలో అధ్వానంగా రోడ్డు

65பார்த்தது
మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలోని ఏడవ వార్డులో చిన్నపాటి వర్షానికి రోడ్డుపై నీరు చేరి బురద మయమై దుర్వాసనతో వెదజల్లుతుంటుంది. రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే నరకయతన పడవలసిందే. రోడ్డుపై నీరు నిలిచి ఉండడంతో దోమల వృద్ధి చెంది వ్యాధుల బారిన పడుతున్నారు.ఇప్పటికైనా అధికారుల స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி