గుండెపోటుతో యువకుడి మృతి

52பார்த்தது
గుండెపోటుతో యువకుడి మృతి
మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన బొర్ర సతీశ్(35) గుండెపోటుతో మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. సతీశ్ మంగళ సతీశ్ (ఫైల్) వారం ఉదయం నిద్ర లేవగానే ఛాతిలో నొప్పి వస్తోందని కుటుంబసభ్యులకు తెలిపి, గ్రామం లోని మెడికల్ షాపు వద్దకు బయలుదేరాడు. ఆటోస్టాండ్ వరకు వెళ్లగానే గుండెపోటుతో కుప్పకూలాడు. స్థానికులు సీపీఆర్ చేసి, ఆస్ప త్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

தொடர்புடைய செய்தி