ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యక్తిత్వ వికాస తరగతులు

1110பார்த்தது
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యక్తిత్వ  వికాస తరగతులు
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గురువారం వ్యక్తిత్వ వికాస క్లాసులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ కౌన్సిలర్ జేఎల్వీ నర్సయ్య విద్యార్థులకు ఉత్తమ మార్కులు సాధించడం, ఒత్తిడిని ఎలా తట్టుకోవడం వంటి మొదలగు అంశాల మీద తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ పుప్పాల నవీన్ కుమార్ విద్యార్థులకు లక్ష్యాన్ని సాధించడానికి మార్గాలు మొదలగు అంశాలపైన చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అబీద్ అలీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி