పుస్తక రూపంలో పీహెచ్ డీ లోని పరిశోధనాంశం

346பார்த்தது
పుస్తక రూపంలో పీహెచ్ డీ లోని పరిశోధనాంశం
జగిత్యాలకు చెందిన డాక్టర్ గుండా శ్రీనివాస్ పీహెచ్ డీ లోని పరిశోధనాంశం "A Study of Select Mutual Funds" ను పుస్తక రూపంలో తన గైడ్ ప్రోఫెసర్ చందా శ్రీనివాస్ రావు చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని amazon.in లో కూడా కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி