సిఎంను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే

70பார்த்தது
సిఎంను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని కోరగా సిఎం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మెన్లు గిరి నాగభూషణం, మెట్టబట్టి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி