మైసమ్మగడ్డ గణపతికి జిల్లా అడిషనల్ జడ్జి పూజలు

56பார்த்தது
మైసమ్మగడ్డ గణపతికి జిల్లా అడిషనల్ జడ్జి పూజలు
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మైసమగడ్డ వినాయకుడికి జగిత్యాల అడిషనల్ జిల్లా జడ్జి ఎస్. నారాయణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గాయత్రీ హోమంలో పాల్గొన్న జిల్లా జడ్జీ నారాయణ అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో తాండ్ర సురేందర్, రాజేశ్వర్ రావు, సత్యం, ప్రభాకర్ రెడ్డి, చిట్ల అంజన్న, కిషన్, బానుప్రకాశ్, రాజశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி