ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

62பார்த்தது
ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
జగిత్యాల జిల్లా మల్యాలలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం జగిత్యాల ఆర్డిఓతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ మధు సుధన్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, తహసీల్దార్, ఎంపిడిఓ, విద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி