ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు

65பார்த்தது
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు
జగిత్యాల పట్టణంలోని పురాణిపేటలో గురువారం రజకులకు, ఇతర చేతివృత్తుల వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యాదగిరి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎల్ సాయిబాబా, రజక సంఘం నాయకులు పెద్దింటి రాజు, శ్రీనివాసు, దేవరాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி