డిగ్రీ అడ్మిషన్స్‌కి మరో రెండు రోజులు

71பார்த்தது
డిగ్రీ అడ్మిషన్స్‌కి మరో రెండు రోజులు
తెలంగాణలో దోస్త్ ద్వారా వివిధ దశలలో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. దానితో తెలంగాణ ఉన్నత విద్య మండలి ప్రైవేట్ కాలేజ్ లు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో స్పాట్ అడ్మిషన్లుకి అవకాశం ఇచ్చారు. ఈ నెల 25 నుండి 27 వరకు ఈ అవకాశం ఉందని హుజురాబాద్ శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி