ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విప్

80பார்த்தது
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల అధికారులు, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాలలో తిరుగుతూ నీటి నిల్వలు లేకుండా ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி