విద్యార్థిని అభినందించిన ప్రభుత్వ విప్

59பார்த்தது
ధర్మారం మండల కేంద్రానికి చెందిన చెన్నెలి సాయి భార్గవ్ ఐఐటి ఖరగ్ పూర్ యూనివర్శిటీలో సీటు సాధించాడు. ఈ సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వారి సతీమణి కాంతా కుమారితో కలిసి విద్యార్థి సాయి భార్గవ్ ను శుక్రవారం అభినందించారు. అనంతరం ట్యూషన్ ఫీజుకు సంబంధించిన రూ. 56 వేల ఆర్థిక సాయాన్ని విద్యార్థికి అందజేశారు.

தொடர்புடைய செய்தி