రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ : బీజేపీ

61பார்த்தது
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ : బీజేపీ
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతు సమస్యల పై బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు ఆధ్వర్యంలో పలు మీడియాల మిత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మిలతో పాటు పలు పథకాలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు దుయ్యబట్టారు.

தொடர்புடைய செய்தி