మృతురాలి కుటుంబానికి విప్ పరామర్శ

51பார்த்தது
మృతురాలి కుటుంబానికి విప్ పరామర్శ
వెల్గటూర్ మండలం శాకాపూర్ గ్రామానికి చెందిన పూజిత ఇటీవల మృతి చెందగా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி