బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

79பார்த்தது
బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం
పెద్దపెల్లి ఎంపీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కొరకు ధర్మారం మండలం కొత్తపల్లి (న్యూ) గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி