ఘనంగా దుర్గామాత బోనాల పండుగ

76பார்த்தது
ధర్మారంలో దుర్గా మాత బోనాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎర్రగుంటపల్లిలోని దుర్గామాత ఆలయం వరకు ఒగ్గు కళాకారుల డప్పు చప్పుళ్ళ నడుమ మహిళలు నెత్తిన బోనాలు కాలినడకన అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాలతో నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని దుర్గామాతకు పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி