పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

80பார்த்தது
పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్
పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గొల్లపల్లి మండలంలోని కేజీవీబి బాలికల ప్రభుత్వ వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పాఠశాల తరగతులను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బీసీ వెల్ఫేర్ సాయిబాబా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி