స్వర్గీయ శ్రీ గడ్డం వెంకటస్వామి జయంతి

54பார்த்தது
స్వర్గీయ శ్రీ గడ్డం వెంకటస్వామి జయంతి
బోయినపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీడీవో బీమా జయ శీల ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో యంపిఓ శ్రీధర్ జి రవింధర్ , ఎ పి ఓ సబిత, జి సురేష్ కుమార్, శ్రీనివాస్ , జి వంశీకృష్ట రెడ్డి , కంప్యూటర్ ఆపరేటర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி