కొడిమ్యాల హనుమాన్ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

64பார்த்தது
కోడిమ్యాలలోని శ్రీ హనుమాన్ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన ఆదివారం దుర్గమాత గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో నిత్యం కుంకుమార్చన మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

தொடர்புடைய செய்தி