నేడు పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం

62பார்த்தது
నేడు పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం
బోయినపల్లి మండలంలో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ ప్రశాంత్ తెలిపారు. కొదురుపాక, నిలోజ్ పల్లి, వరదవెల్లి, జగ్గారావు పల్లి, వెంకట్రావుపల్లి గ్రామాలకు వ్యవసాయ బావుల కరెంట్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఏఈ కోరారు.

தொடர்புடைய செய்தி