కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా - మేడిపల్లి దేవానందం

82பார்த்தது
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా - మేడిపల్లి దేవానందం
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గా ఎన్నికైన మేడిపల్లి దేవానందం. సహకరించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి కి మంగళవారం ధన్యవాదాలు తెలిపిన దేవానందం. వన్నెల రమణారెడ్డి , కట్ట లచ్చయ్య ఉన్నారు.

தொடர்புடைய செய்தி