కొండగట్టులో భక్తుల రద్దీ

54பார்த்தது
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్య క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కొండగట్టు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాగా, కళ్యాణ కట్ట, కొబ్బరికాయలు కొట్టేచోట డబ్బులు ఇవ్వరాదని, భక్తులు హుండీలో డబ్బులు వేయాలని అధికారులు ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி