జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదాలు జరకుండా చూడాలి: కలెక్టర్

50பார்த்தது
స్కూల్ బస్సు ప్రమాదాలు జరకుండా డ్రైవర్లు, యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, స్కూల్ బస్సులపై ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ. వేగంగా నడిపే స్కూల్ బస్సులపై చర్యలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, డిటిఓ శ్రీనివాస్ రెడ్డిలు డ్రైవర్ లకు పలు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி