ప్రశాంత్ మృతికి సంతాపం ప్రకటించిన రెవెన్యూ సిబ్బంది

83பார்த்தது
ప్రశాంత్ మృతికి సంతాపం ప్రకటించిన రెవెన్యూ సిబ్బంది
తాడ్వాయి తహశీల్ధార్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న రికార్డు అసిస్టెంట్ తెడ్డు ప్రశాంత్ మృతికి సంతాపంగా, సోమవారం ఎల్లారెడ్డి తహశీల్ ఆఫీస్ లో పనిచేసే రికార్డు అసిస్టెంట్స్, సబార్డినేట్స్ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రికార్డు అసిస్టెంట్స్ డి. సురేందర్, ఎన్. రాజు, బి. నరేష్, సభార్డినేట్స్ పర్వయ్య, సంగయ్య, అనిత, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி