కాంగ్రెసులో చేరడమే మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసామా...?

83பார்த்தது
కాంగ్రెసులో చేరడమే మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసామా...?
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ పై ఓ వర్గం గత కొద్దికాలంగా అవిశ్వాసానికి రంగం సిద్ధం చేసి, కేవలం ఒక్క వ్యక్తి మెజార్టీకి తక్కువ కావడంతో అవిశ్వాసం వద్దనుకున్నారు. కానీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బుధవారం సంగారెడ్డి వెళ్లిన విషయం తెలిసి 12మంది వార్డు సభ్యుల్లో, 10మంది కలెక్టరేట్ వెళ్లి చైర్మెన్ పై అవిశ్వాస పత్రం కలెక్టర్ కు అందించారు.

தொடர்புடைய செய்தி