పిట్లంలో హనుమాన్ శోభాయాత్ర

58பார்த்தது
పిట్లంలో హనుమాన్ శోభాయాత్ర
పిట్లం మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. డిజె చప్పుల మధ్య జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రామలక్ష్మణ జానకీ, జై బోలో హనుమాన్ కీ అంటూ భక్తుల నినాదాలతో రామ, హన్మంతుల నామస్మరణతో మార్మోగింది. మండల కేంద్రంలోని ఘడి హనుమాన్ దేవాలయం నుండి దక్షిణ ముఖి హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.

தொடர்புடைய செய்தி