ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో ఎక్కడ నిర్లక్ష్యం వుండొద్దు

72பார்த்தது
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులను కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించారు. విద్య, వైద్య, బిసి, గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బాందు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించి 114 ఫిర్యాదులు అందాయన్నారు.

தொடர்புடைய செய்தி