ముగిసిన శ్రీ వారాహి అమ్మవారి గుప్తా నవరాత్రి ఉత్సవాలు

77பார்த்தது
ముగిసిన శ్రీ వారాహి అమ్మవారి గుప్తా నవరాత్రి ఉత్సవాలు
ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ భగలాముఖి పీఠంలో సోమవారంతో తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాల ముగిసాయి. ఎల్లారెడ్డిలో శ్రీ భగలాముఖీ అమ్మవారు ఎంతోమంది తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం, ఎంతోమంది వ్యక్తుల యొక్క సమస్యలను అమ్మవారు పరిష్కరిస్తూ వస్తున్నది, పిలిస్తే పలికే చల్లని తల్లిగా, భక్తుల పాలిటి కొంగుబంగారంగా, కల్ప వృక్షంగా అమ్మవారు పేరొందింది.

தொடர்புடைய செய்தி