చెట్టును ఢీకొన్న తుఫాన్ వాహనం.. ఏడుగురికి గాయాలు

4682பார்த்தது
చెట్టును ఢీకొన్న తుఫాన్ వాహనం.. ఏడుగురికి గాయాలు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ ఎల్లమ్మ గుడి సమీపంలో మంగళవారం ఉదయం చెట్టును తుఫాన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి నుండి వేములవాడకు తుఫాన్ వాహనంలో వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా నాందేడ్ కు చెందిన వారుగా గుర్తించారు.

தொடர்புடைய செய்தி