దొంగతనం కేసులో ఇద్దరు రిమాండ్

62பார்த்தது
దొంగతనం కేసులో ఇద్దరు రిమాండ్
దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. భిక్కనూరు మండల కేంద్రంలో రెండు బైకులను దొంగలించిన వ్యక్తులను పట్టుకోవడం జరిగిందన్నారు. మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర వైన్స్, రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద రెండు బైకులను కనకరాజు, లక్ష్మణ్ అనే వ్యక్తులు దొంగలించినట్లు తెలిపారు. సీసీ కెమెరా ఆధారంగా వారిని పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు ఆయన వివరించారు. పోలీస్ సిబ్బంది ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி