అనారోగ్యంతో విలేకరి తల్లి మృతి

65பார்த்தது
అనారోగ్యంతో విలేకరి తల్లి మృతి
భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఒక దినపత్రిక విలేఖరి నాగరాజు తల్లి అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. బెజవాడ నాగలక్ష్మి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. అయినప్పటికీ నయం కాకపోవడంతో ఆమె మృతి చెందారు. విషయం తెలుసుకున్న అధికారులు వారి ఇంటికి వెళ్లి ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆమె అంతక్రియలు బుధవారం గ్రామంలో జరగనున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி