ఎన్నికల బృందాలతో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ

63பார்த்தது
ఎన్నికల బృందాలతో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ
మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ ఆఫీసర్లు, వాణిజ్య పన్నులు, ఆదాయ పన్ను శాఖల అధికారులు, వివిధ ఎన్నికల బృందాలతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధుశర్మ పాల్గొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి, వ్యయ పరిశీలకులు మోతీలాల్ షెటే, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி