అమ్మవారి రాజగోపురం నిర్మాణానికి విరాళం

80பார்த்தது
అమ్మవారి రాజగోపురం నిర్మాణానికి విరాళం
దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ చాముండేశ్వరి దేవి దేవాలయంలో అమ్మవారి రాజగోపురం నిర్మాణానికి చెన్నం రామలక్ష్మి, నారాయణ దంపతులు రూ. 12, 500/- విరాళంగా మంగళవారం అందజేశారు. ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఆలయ పూజారి, జడ్పీటీసీ తీగల తిర్మల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, నాయకులు పన్యాల శ్రీనివాస్ రెడ్డి, చెన్నం రవీందర్, రిటైర్డ్ టీచర్ పన్యాల బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி