ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కుపై అవగాహన

66பார்த்தது
ఐఎస్ఆర్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాల్వంచ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడుతూ, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు విధిగా పోలింగ్ తేదీన ఓటు వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో 100% ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி