కాంగ్రెస్ పార్టీలో చేరిన తుంకి పల్లి బిఆర్ఎస్ నాయకులు

70பார்த்தது
కాంగ్రెస్ పార్టీలో చేరిన తుంకి పల్లి బిఆర్ఎస్ నాయకులు
మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 మంది బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య గారి ఆకాష్, సయ్యద్ మొహిజుద్దీన్, రషీద్, కాలేద్, కుమ్మరి విట్టల్, నారాయణ, రాములు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி