ప్రజావాణికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు: పిట్లం తహసిల్దార్

82பார்த்தது
ప్రజావాణికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు: పిట్లం తహసిల్దార్
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తహసిల్దార్ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో కమలాకర్, ఎంపీఓ యాదగిరి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி