పిట్లంలో భారీ వర్షం

67பார்த்தது
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం ఒక్కసారిగా భారీ శబ్దాలతో ఉరుములు,మెరుపులతో కొన్ని గంటలపాటు వర్షం కురిసింది. భారీగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. వర్షం పడడంతో రైతన్నలు ఆనందోత్సాహంలో మునిగిపోతున్నారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి వాహనదారులు, ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు.

தொடர்புடைய செய்தி