జాతీయ రహదారి పనుల్లో వటవృక్షాల నరికివేత.. ట్రాఫిక్ జామ్

51பார்த்தது
మెదక్ - బోధన్ జాతీయ రహదారి వద్ద నిర్మాణం పనులు ప్రారంభమైయ్యాయి. ఈ పనుల కోసం వందేళ్లు దాటినా భారీ వట వృక్షాలను ఆధునిక కటింగ్ యంత్రాలతో నెలరాలుస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు ఇబ్బంది తప్పడం లేదు. జిల్లాలోనే భారీ మర్రి వృక్షాలు ఎల్లారెడ్డి-నాగిరెడ్డిపేట్ రహదారిలో రోడ్డుకు ఇరువైపులా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. చెట్ల నరికివేత పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఇబ్బంది తప్పేలా లేదు. శుక్రవారం అరగంట ట్రాఫిక్ జామ్ అయింది.

தொடர்புடைய செய்தி