విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించిన ఆర్డీవో

53பார்த்தது
విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించిన ఆర్డీవో
బాన్సువాడ మండలంలోని కొత్త బాద్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థులకు అందించే భోజనాన్ని మంగళవారం ఆర్డీఓ రమేష్ రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు మెరుగైన విద్య మెరుగైన భోజనం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యార్థులకు అందించే భోజనం పట్ల అశ్రద్ధ వహించరాదని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలత, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி