మీసేవా కేంద్రాల్లో రేషన్ కార్డులలో మార్పులు చేర్పుల జరుగుతున్నాయని ప్రజలు మీసేవ సెంటర్ లకు చక్కర్లు కొడుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవం కాదనీ బాన్సువాడ డివిజనల్ కార్యాలయ భవనంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్ బుధవారం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు వస్తె మీడియా ద్వారా మేమె తెలుపుతామని వాట్సాప్ లలో వచ్చే కథనాలను ప్రజలు నమ్మవద్దని ఆర్ఢిఓ రమేష్ రాథోడ్ అన్నారు.